తిరుమల సర్వదర్శనానికి 24 గంటల సమయం

72చూసినవారు
తిరుమల సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి భక్తులు వెలుపల క్యూ లైనులో వేచి ఉన్నారు. కాగా, నిన్న తిరుమల శ్రీవారిని 72,072 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,384 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజు తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్