వర్షం కారణంగా ప్రవహిస్తున్న వరద నీరు

55చూసినవారు
మంచింగిపుట్టు మండలం, వనుగుమ్మ పంచాయితీ, పరిది గల పనస గ్రామములో శనివారం చాలా విపరీతంగా వర్షం కురవడంతో అక్కడున్న ప్రజలు రాకపోకలు ఇబ్బంది పడుతున్నారు. కావున అధికారులు వెంటనే స్పందించి ఈ రహదారికు వంతెన నిర్మించాలని, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్