గాయత్రి దేవి అవతారంలో దుర్గ దేవి

84చూసినవారు
గాయత్రి దేవి అవతారంలో దుర్గ దేవి
చోడవరం పాత బస్టాండ్ లో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రుల లో భాగంగా రెండవ రోజు శుక్రవారం అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్ర నిమ్మకాయల పూజ, గాయత్రీదేవి హోమం నిర్వహించారు. అనేకమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ హోమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు సేకరిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్