కరెంట్ ఛార్జీల పెంపుపై హైకోర్టుకు

80చూసినవారు
కరెంట్ ఛార్జీల పెంపుపై హైకోర్టుకు
విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్లో నివసిస్తున్న కార్మికుల నివాస గృహాల కరెంటు ఛార్జీలను యాజమాన్యం పెంచడంపై సీఐటీయూ నాయకులు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి నాలుగు వాయిదాలకు యజమాన్యం తరఫున న్యాయవాదులు హాజరు కాలేదు. ఈనెల 24న జరిగిన వాయిదాకు హాజరైన స్టీల్ ప్లాంట్ న్యాయవాది కొంత సమయం కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్