మావోయిస్టు వారోత్సవాల కారణంగా ప్రచార అనుమతి లేదు

569చూసినవారు
మావోయిస్టు వారోత్సవాల కారణంగా ప్రచారం కార్యక్రమానికి పోలీస్ శాఖ అనుమతి ఇవ్వలేదని అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి గిడ్డి ఈశ్వరి తెలిపారు. శనివారం సీలేరు, దారకొండ లో ఎన్నికల నిబంధనలు ప్రకారం ప్రజల మధ్యకు రావడానికి సిద్ధం అయ్యామని, ఈ నెల 15, 16తారీకు వరుకు మావోయిస్టు వారోత్సవాలు కారణంగా అనిమతి లేదని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గమనించాలని గిడ్డి ఈశ్వరి కోరారు.

సంబంధిత పోస్ట్