జోరు వానలో పెన్షన్ల పంపిణీ

81చూసినవారు
జోరు వానలో సైతం పెన్షన్ల పంపిణీ ఎక్కడ ఆగడం లేదు. ఉదయం 12 గంటలకు సరికే విశాఖ నగరంలో 60 శాతానికి పైగా పింఛన్లు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన తాటిచెట్లపాలెంలో పెన్షన్ పంపిణీ చేశారు. జోరు వానలో ఇంటింటికి వెళ్లి ఆయన పెన్షన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్