నర్సీపట్నం వెళ్లి పెన్షన్ సొమ్ము అందజేత

58చూసినవారు
నర్సీపట్నం వెళ్లి  పెన్షన్ సొమ్ము అందజేత
అనకాపల్లిజిల్లా కోటవురట్ల మండలంలోని చౌడువాడ గ్రామానికి చెందిన వితంటువు అయిన సఖీరెడ్డి సూర్యకాంత నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పటల్ లో అనారోగ్యం నేపథ్యంలో ఉన్నందున ఆమెకి ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 7000 పెన్షన్సొమ్మును ఎంపిడిఓ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ ఏం. జ్యోతి నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి మంగళవారం అందజేశారు.

సంబంధిత పోస్ట్