టీచర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో విజేత గా తలుపుల

53చూసినవారు
టీచర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో విజేత గా తలుపుల
కదిరిలో ఎస్టిఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన ఉపాధ్యాయుల స్నేహపూర్వక క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో మంగళవారం తలుపుల టీం విజయం సాధించింది. ఎన్పీ కుంట టీం నిర్దేశించిన పరుగులను నిర్ణీత 16 ఓవర్లలో తలుపుల ఉపాధ్యాయుల టీం విజయతీరాలకు చేరింది. డి. టి. ఎఫ్ జిల్లా అధ్యక్షులు గౌస్ లాజమ్ మాట్లాడుతూ ఈ క్రీడా పోటీలు ఉపాధ్యాయులకు మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను ఇస్తూ ఒత్తిడిని తగ్గిస్తాయని అన్నారు.

సంబంధిత పోస్ట్