కార్మిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దాం: సిఐటియు

51చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి సోమవారం సిఐటియూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు, జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్, అంగనవాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల శ్రీరామిరెడ్డి, సత్యసాయి త్రాగునీటి కార్మికులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఓబులు మాట్లాడుతూ సీతారాం ఏచూరి కార్మికుల కోసం చేసిన పోరాటాల గురించి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్