టీతో బిస్కెట్ తింటే గుండెకు ముప్పు

61చూసినవారు
టీతో బిస్కెట్ తింటే గుండెకు ముప్పు
చాలా మందికి టీ తాగేటప్పుడు బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. టీతో పాటు బిస్కెట్లు తింటే.. బీపీ, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటి వల్ల గుండెకు ముప్పు పెరుగుతుంది. జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకానికి దారితీస్తుంది. ముఖ్యంగా టీ, బిస్కెట్స్ రెండింటిలో షుగర్ ఉంటుంది. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సంబంధిత పోస్ట్