వైసీపీ ఎంపీ కాన్వాయ్‌ను అడ్డుకున్న పోలీసులు (వీడియో)

83చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలో ఇటీవల మృతి చెందిన ఖాదర్ ఖాన్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి వెళ్తుండగా పోలీసులు ఆపారు. దాంతో పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్