రాయదుర్గం: జూనియర్ సివిల్ జడ్జి ఆధ్వర్యంలో యోగ వేడుకలు

56చూసినవారు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాయదుర్గం పట్టణంలో శుక్రవారం కోర్టు ప్రాంగణంలో జూనియర్ సివిల్ జడ్జి ఎం. రమ్య ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. లాయర్ల, కోర్టు సిబ్బందితో కలసి యోగ ఆసనాలు చేశారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరోగ్యంగా జీవించేందుకు యోగా ఎంతో ఉపయోగకరమని జడ్జి అన్నారు. యోగా మాస్టర్ వన్నూరస్వామి పాల్గొన్నారు. మనిషి దైనందిక జీవితంలో యోగ నిత్య కృత్యం లా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్