ఇసుక స్టాక్ పాయింట్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

64చూసినవారు
ఇసుక స్టాక్ పాయింట్ ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
ముదిగుబ్బ మండల కేంద్రంలోని బోధనాంపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఇసుక రిచ్ ను సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. స్టాక్ పాయింట్ లో ఉన్న ఇసుక అక్రమ రవాణా కాకుండా చూడాలని అధికారులును కోరారు. ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుక అందాలని కోరారు.

సంబంధిత పోస్ట్