దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు

54చూసినవారు
దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు
గుంతకల్లులో శ్రీనివాసులు అనే వ్యక్తిపై గురువారం ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరచడంతో బాధితుడడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షబ్బీర్ అనే వ్యక్తికి శ్రీనివాసులకు చెందిన స్థలంలో స్తంభం నాటుతున్నట్లు సమాచారం రావడంతో ఫోన్ లో మందలించినట్లు బాధితుడు చెప్పాడు. దీంతో షబ్బీర్ కు సంబంధించిన యల్లప్ప, వలి అనే యువకులు కార్యాలయానికి వచ్చి కుర్చీతో దాడి చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్