నల్లచెరువు నుంచి అరుణాచలం బయలుదేరిన నేతలు

560చూసినవారు
నల్లచెరువు మండల టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్య కర్తలు తమిళనాడు రాష్ట్రం అరుణాచలం దేవాలయానికి శుక్రవారం బయలుదేరారు. సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం, కదిరి ఎమ్మెల్యేగా కందికుంట గెలుపొందడంతో మొక్కు చెల్లించుకునేందుకు వారు వెళ్లారు.

సంబంధిత పోస్ట్