మానసిక ప్రశాంతతకు యోగా అవసరం

76చూసినవారు
మానసిక ప్రశాంతత పొందాలంటే యోగా చేయాలని న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి జయలక్ష్మి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ మీనాక్షి సుందరి తెలిపారు. కదిరిలో శుక్రవారం మాట్లాడుతూ. శరీర దృఢత్వం పెంచుకోవాలన్నా, మానసిక ప్రశాంతత పొందాలన్నా యోగాతోనే సాధ్యమవుతుందన్నారు. జీవితంలో మంచి ఆరోగ్యం పొందాలంటే యోగా చేసుకోవాలన్నారు. న్యాయవాదుల సంఘం అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, కే నరసింహులు, ప్రభాకర్ రెడ్డి, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్