వైసిపికి ఓటు వేసి ఈరకలక్కప్పను గెలిపించండి
శ్రీసత్య సాయి జిల్లా గుడిబండ మండలం కొంకుల్ గ్రామంలో శుక్రవారం వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకుడు కుంకుల్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నకే దక్కుతుంది అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఈరల క్కప్ప ఎంపీ అభ్యర్థి శాంతమ్మకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.