వైద్యురాలు ను హత్య చేసిన నిందితున్ని ఉరితీయాలి

57చూసినవారు
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి సోమవారం విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మానవహారంగా ఏర్పడ్డారు. విద్యార్థినిలు మాట్లాడుతూ కలకత్తాలో పీజీ వైద్య విద్యార్థి ని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడుని కఠినంగా శిక్షించి నడిరోడ్డు పై ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్