2024 ఎన్నికల్లో అభ్యర్థిగా నేనే ఉంటా: బి. కె. పార్థసారథి

1900చూసినవారు
పెనుకొండ పట్టణంలోని టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో టీడీపీ జిల్లా అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గం ఇంచార్జ్ బి. కె. పార్థసారథి శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే ఉంటానని అందులో ఎవరికి అనుమానం వద్దన్నారు. మీరు నాకు అండగా ఉండండి నేను మీకు అండగా ఉంటానని చంద్రబాబు నాయుడు సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్