![పెనుకొండలో జనసేన నేతలు ఘర్షణ! పెనుకొండలో జనసేన నేతలు ఘర్షణ!](https://media.getlokalapp.com/cache/7e/21/7e21b5489968cfe81ade5ed221857558.webp)
పెనుకొండలో జనసేన నేతలు ఘర్షణ!
పెనుకొండలో జనసేన నేతలు ఘర్షణ పడ్డారు. జనసేన పట్టణ అధ్యక్షుడు లోకేశ్, మండల ఉపాధ్యక్షుడు సురేశ్ బుధవారం సాయంత్రం ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో గాయాలపాలయ్యారు. ఇరువర్గాల వారికి గత కొంతకాలంగా గొడవలు ఉన్నాయి. గొడవకు ఇదే కారణంగా తెలుస్తుంది. కాగా గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.