
దర్గాపేటలో అభివృద్ధి పనులను పరిశీలించిన శ్రీరాములు
పెనుకొండ పట్టణంలోని దర్గాపేట, ఉప్పరవాడ కాలనీలో ఇల్లు నిర్మించారు. అయితే విద్యుత్ సౌకర్యంలేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారం చేయాలని మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు బుధవారం విద్యుత్ స్తంభాలు విద్యుత్తు కేబుల్ వైర్లును విద్యుత్ సిబ్బంది విద్యుత్ వైర్లు లాగారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, టీడీపీ నాయకులు పలు కాలనీలో పర్యటించారు.