వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి

66చూసినవారు
వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి
వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని టిడిపి సీనియర్ నాయకుడు ఎల్ నారాయణ చౌదరి ఆక్షేపించారు. రామగిరి మండలం గరిమేకలపల్లి గ్రామంలో టిడిపి వంద రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాల కరపత్రాలను శుక్రవారం టిడిపి నేతలతో కలిసి ఆయన పంపిణీ చేశారు. జగన్ రెడ్డి తన హయాంలో అనాలోచిత, అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రం దివాలా తీసే విధంగా చేశారని దుయ్యబట్టారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్