సికె పల్లి నూతన తాహసిల్దార్ గా సురేష్ కుమార్

73చూసినవారు
సికె పల్లి నూతన తాహసిల్దార్ గా సురేష్ కుమార్
చెన్నేకొత్తపల్లి మండల తహసిల్దార్ ఏ సురేష్ కుమార్ శుక్రవారం తాహసిల్దార్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
సికెపల్లిలో పనిచేస్తున్న అమిత్ భాషను సత్యసాయి జిల్లా కలెక్టరేట్ సూపరిండెంట్ గా నియమించడంతో ఆయన బదిలీపై వెళ్లారు. తెలుగుదేశం మండల కన్వీనర్ ముత్యాల రెడ్డి, మాజీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డిలతో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు, నూతన తాసిల్దార్ సురేష్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.

సంబంధిత పోస్ట్