వరద ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

56చూసినవారు
వరద ప్రాంతాల్లో దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే
రాప్తాడు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పరిటాల సునీత బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగిన వరి, మొక్కజొన్న, అరటి కంది పొలాలను సునీత పరిశీలించారు. జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని. పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్