గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు

72చూసినవారు
గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు
గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాంప్రసాద్ హెచ్చరించారు. యల్లనూరు మండలంలోని తిరుమలాపురం, వాసాపురం, కూచివారిపల్లి తదితర ఫ్యాక్షన్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవించాల న్నారు. ఏవైనా సమస్యలు ఉంటే స్టేషన్ కు వచ్చి సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్