మురికి కాలువలో తాగునీరు కోళాయి.. ఆశ్చర్యపోయిన ఎమ్మెల్యే

54చూసినవారు
మురికి కాలువలో తాగునీరు కోళాయి.. ఆశ్చర్యపోయిన ఎమ్మెల్యే
బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ నందు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పర్యటించారు. పర్యటనలో భాగంగా కాలనీలోని మురికి కాలువలో తాగునీటి కొళాయిని చూసి ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. అధికారులను పిలిచి సమస్యను చూపి వెంటనే గ్రామంలో డ్రైనేజీ కాలువలను శుభ్రపరిచి ఆ తాగునీటి కులాయిని ప్రజలకు అనుకూలంగా మార్చాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. కాలనీవాసులు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్