మదనపల్లెలో పేకాట స్తావరంపై పోలీసుల దాడులు

62చూసినవారు
మదనపల్లెలో పేకాట స్తావరంపై పోలీసుల దాడులు
బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని బెంగుళూరు రోడ్డులో పోలీసులు పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకుని వారి వద్ద 17, 690 రూపాయల నగదును సీజ్ చేశారు. ఎందుకు సంబంధించి 1 టౌన్ ఎస్ఐ అన్సర్ భాష గురువారం రాత్రి మీడియాకు తెలిపిన వివరాలు. మదనపల్లె - బెంగుళూరు రోడ్డులోని నక్కలదిన్నె తండా లో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు మందస్తు సమాచారం అందిందన్నారు

సంబంధిత పోస్ట్