విద్యార్థులు బాగా చదువుకోవాలి

83చూసినవారు
విద్యార్థులు బాగా చదువుకోవాలి
మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం కాలేజ్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హాజరయ్యారు. విద్యార్థులకు చదువు పట్ల పలు సూచనలు, సలహాలు అందించారు. బాగా చదువుకొని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తీసుకురావాలని తెలిపారు. అలాగే విద్యార్థులకు మెమంటో బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్