100 రోజుల పాలనపై ప్రజలు హర్షం: మంత్రి సత్య కుమార్

64చూసినవారు
మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదివారం పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ. 100 రోజుల ప్రభుత్వ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ మాట్లాడితే విప్లవాత్మక మార్పు తెచ్చారని చెప్పుకొచ్చారని, పులివెందులలో అసంపూర్తిగా మెడికల్ కాలేజీని ఉంచడమే విప్లవాత్మకమైన మార్పా అని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్