ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలి: కమిషనర్

70చూసినవారు
ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలి: కమిషనర్
పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డు గాంధీ సర్కిల్లో పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్ లో పరిశుభ్రత పాటించాలని మునిసిపల్ కమిషనర్ రాముడు పేర్కొన్నారు. బుధవారం ఆయన అన్న క్యాంటీన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్న క్యాంటీన్ లో పరిశుభ్రత పాటించాలని, ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. ఆయన వెంట మునిసిపల్ సిబ్బంది ఉన్నారు.
Job Suitcase

Jobs near you