కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడుతా: కస్తూరి

78చూసినవారు
ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనపై పోరాడిన కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కాపాడుతానని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయుడు అన్నారు. చిట్వేలి లోని టిడిపి కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన టిడిపి నియోజకవర్గ బాధ్యులకు పూర్తి అవగాహన లేక సమస్యలు ఏర్పడుతున్నాయని కలిసి చర్చించుకుని సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్