ఎమ్మెల్యే అభ్యర్థిగా కవితమ్మ నామినేషన్

66చూసినవారు
వైసీపీ తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి సతీమణి కవితమ్మ బుధవారం నామినేషన్ సమర్పించారు. వైసీపీ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ సురేంద్ర నాథ్, నాయకులతో కలసి నామినేషన్ కేంద్రం వద్దకు వచ్చారు. రిటర్నింగ్ అధికారి రాఘవేంద్రకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్