ఫీజు చెల్లించని తల్లులకు ఏపీ ప్రభుత్వం నోటీసులు

62చూసినవారు
ఫీజు చెల్లించని తల్లులకు ఏపీ ప్రభుత్వం నోటీసులు
విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు. దీంతో తల్లులకు నోటీసులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. నగదు జమ అయిన 7 రోజుల్లోపు చెల్లించని వారికి.. తదుపరి విడత మొత్తం కళాశాలలకే జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.