అధికారులపై ఏపీ హోంమంత్రి అనిత ఫైర్

75చూసినవారు
కొందరు అధికారులు వైసీపీ వాసనలు వీడలేకపోతే బాధ్యతలు నుంచి తప్పుకోవాలని హోం మంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. దగ్గరుండి పేదలకు పింఛన్లు పంపిణీ చేయించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర మంత్రి వచ్చినప్పుడు అధికారులు ఎందుకు రాలేదని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా ఎస్.రామవరం మండలం పెద్దగుమ్మలూరులో నిర్వహించిన పింఛన్ల పంపిణీలో హోంమంత్రి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్