జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం

66చూసినవారు
కొరిశపాడు జాతీయ రహదారి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మరమ్మతులకు గురై ఆగి ఉన్న లారీని వెనకనుంచి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ లారీ ఢీకొనటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ లారీలో ఉన్న డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతుడికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్