గుంటూరులో ఆక్రమణలు తొలగిస్తాం: కమిషనర్

58చూసినవారు
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్లు రోడ్ల పై ఆక్రమణలను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తొలగిస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం లాలాపేట, పట్నంబజార్ లోని పలు ప్రాంతాల్లో డ్రైన్లు, రోడ్ల మీద ఉన్న ఆక్రమణలను డీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ అజయ్ కుమార్ వారి బృందంతో కలిసి తొలగించారు. ఆక్రమణల కారణంగా వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్