అమ్మవార్లకు సారెను సమర్పించిన భక్తులు

55చూసినవారు
ఆషాఢమాసం సందర్భంగా గంగా పార్వతీ అమ్మవార్లకు మహిళా భక్తులు సారె సమర్పించారు. గంగా పార్వతి దేవి అమ్మవారికి సారె సమర్పించారు. ఆదివారం స్థానిక గంగా పార్వతీ సమేత భీమలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లారు. మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పలు రకాల పూలు, పండ్లతో సారెతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి భక్తులు సారె సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్