పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్

78చూసినవారు
పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పొన్నూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు. స్థానిక 26 వార్డులో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఇంటింటికి పింఛన్ పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. సచివాలయ సిబ్బంది , కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్