ఏపీలో దేవాలయాలకు మంచి రోజులొచ్చాయని బీజేపీ నేత భానుప్రకాష్ అన్నారు. గత ప్రభుత్వం తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని, టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్కు బదిలీ చేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని విజిలెన్స్ విచారణ జరుగుతుందని తెలిపారు.