DSC అభ్యర్థులకు బిగ్ షాక్

80చూసినవారు
DSC అభ్యర్థులకు బిగ్ షాక్
డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ విద్యాశాఖ బిగ్ షాక్ ఇచ్చింది. నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఎన్నికల కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 7న 6,100 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది.

సంబంధిత పోస్ట్