వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మంత్రి..!?

361663చూసినవారు
వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మంత్రి..!?
వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూల్‌ ఎంపీగా పోటీ చేయ‌టం ఇష్టంలేక పార్టీ మార‌నున్న‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల కార్యకర్తలతో జ‌రిగిన‌ సమావేశం తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ నేత‌ల‌తో జ‌య‌రాం స‌మావేశ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌తో మంత‌నాలు జ‌రిపిన‌ట్లు వినిపిస్తోంది. గుమ్మ‌నూరు త్వ‌ర‌లోనే కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్న‌ట్లు స‌మాచారం.

సంబంధిత పోస్ట్