రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు

67చూసినవారు
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు
తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు కలకలం రేపుతోంది. శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు హిందీలో ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అధికారులు ఈ ఘటనపై గోప్యత పాటించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

సంబంధిత పోస్ట్