ఆర్‌బిఐ అధ్యయనంలో ఏం గుర్తించిందో తెలుసా?

85చూసినవారు
ఆర్‌బిఐ అధ్యయనంలో ఏం గుర్తించిందో తెలుసా?
ఆర్‌బిఐ అధ్యయన నివేదిక ప్రకారం టమాటా, ఉల్లి, ఆలూ ధరలు తక్కువగా ఉన్న సమయంలో కూరగాయల ద్రవ్యోల్భణం కూడా తక్కువగానే ఉందని పేర్కొంది. ఉల్లిపాయల ధరలు సెప్టెంబర్‌ – డిసెంబర్‌ మధ్యకాలంలో అత్యధికంగా పెరుగుతున్నాయని, ఆలూ ధరలు అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో గరిష్ట స్థాయికి చేరుతున్నాయని పేర్కొంది. టమాటా ధరలు ఒక సంవత్సరం పెరిగితే, మరో సంవత్సరం తగ్గుతున్నాయని ఆర్‌బిఐ తెలిపింది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు టమాటా ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్