BREAKING: ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి

121925చూసినవారు
BREAKING: ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి
శ్రీకాకుళం జిల్లా అనకాపల్లిలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడి తోటలో పని చేసే కార్మికులపై శనివారం ఎలుగుబంటి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. మరో మహిళకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు కూర్మారావు (45), లోకనాథం (46)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాలి.

సంబంధిత పోస్ట్