గ్యారెంటీ లేకుండానే రూ.50,000 రుణం

1576చూసినవారు
గ్యారెంటీ లేకుండానే రూ.50,000 రుణం
చిరు వ్యాపారులకు ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్ర‌ధాన‌మంత్రి స్వానిధి పథకం(PM SVANidhi)ను భార‌త ప్ర‌భుత్వం అమ‌లు చేస్తోంది. ఈ ప‌థ‌కం ద్వారా చిరు వ్యాపారులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు రుణాలను అందిస్తారు. ఈ రుణంపై 7 శాతం వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. https://pmsvanidhi.mohua.gov.in/ వెబ్‌సైట్ ద్వారా ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

సంబంధిత పోస్ట్