శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు ఫ్యామిలీ

54చూసినవారు
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. తిరుమల నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్