శ్రీవారి భక్తులకు నాణ్యమైన లడ్డూలు

84చూసినవారు
శ్రీవారి భక్తులకు నాణ్యమైన లడ్డూలు
శ్రీవారి భక్తులకు రుచికర లడ్డూలను టీటీడీ అందిస్తోంది. వైసీపీ హయాంలో లడ్డూల తయారీకి నాణ్యతలేని నెయ్యి వాడటంతో ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కావు. బూజు పట్టి దుర్వాసన వచ్చేవి. ఇటీవల ఈవోగా బ్యాధ్యతలు చేపట్టిన శ్యామలరావు నందిని నెయ్యిని తెప్పించి ప్రసాదం తయారీకి వినియోగిస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగా లడ్డూ క్వాలిటీ పెరిగింది. రుచి కూడా అదుర్స్ అంటున్నారు భక్తులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్