కుప్పంలో రోడ్డు ప్రమాదం

80చూసినవారు
కుప్పంలో రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన రామకుప్పం మండలం పీఎంకే తాండా వద్ద చోటు చేసుకుంది. కావాలి మడుగుకు  చెందిన బీరప్ప బైక్‌పై అతివేగంగా వెళ్తూ,, ననియాల తాండాకు చెందిన చెంప్లనాయక్ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో చెంప్లానాయక్ కు కాలు విరిగింది. భీరప్పకు తీవ్రగాయాలు కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్