రూ. 66 లక్షల విలువ చేసే 305 సెల్ ఫోన్లు రికవరీ: జిల్లా ఎస్పీ

81చూసినవారు
చిత్తూరు జిల్లాలో చాట్ బాట్ ద్వారా ఇప్పటివరకు 8 దశల్లో రూ. 4. 96 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ ఆదివారం తెలిపారు. తాజాగా రూ. 66 లక్షల విలువైన 305 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు చెప్పారు. సంబంధిత వివరాలను చిత్తూరులోని పోలీస్ గెస్ట్ హౌస్ లో వివరాలు వెల్లడించారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే సిఈఐఆర్, లేదా చాట్ బాట్ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్