జీడి నెల్లూరులో కేంద్ర బలగాల కవాతు

1566చూసినవారు
జీడీ నెల్లూరు, తూగుండ్రం గ్రామాల్లో ఆదివారం సాయంత్రం కేంద్రం మిలటరీ బలగాలు కవాతు నిర్వహించాయి. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల్లో మానసిక ధైర్యం నింపేందుకు, ప్రశాంతత వాతావరణం లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర మిలిటరీ బలగాలతో కలిసి చిత్తూరు ఏఎస్పి సుబ్బరాజు ఆధ్వర్యంలో జీడీ నెల్లూరు సిఐ శంకర్ పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ, కేంద్ర మిలిటరీబలగాలు పోలీసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్