పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలి

1069చూసినవారు
పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకోవాలి
గర్భిణీలు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను భుజించడం ద్వారా తమ బిడ్డలు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారని ఐసిడిఎస్ సూపర్వైజర్ రోహిణి అన్నారు. గురువారం వాల్మీకిపురం అంగన్వాడి కేంద్రం 4లో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించి, చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు. ఆమె మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు తాము తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్